Sakshi News home page

రోడ్డెక్కిన నర్సింగ్‌ విద్యార్థులు

Published Sat, Jun 3 2017 7:07 AM

నాంపల్లిలోని మెడ్విన్‌ ఆస్పత్రి మూతపడటంతో లక్షల రూపాయలు చెల్లించిన నర్సింగ్‌ విద్యార్థులు శుక్రవారం రోడ్డెక్కారు. ఆందోళనకు దిగిన విద్యార్థులు పోలీసులపైకి రాళ్లురువ్వడంతో ఆస్పత్రి పరిసర ప్రాంతాల్లో తీవ్ర ఉద్రిక్తత ఏర్పడింది.

Advertisement
Advertisement