యాదాద్రి ప్లాంట్‌కు ఓకే | Sakshi
Sakshi News home page

యాదాద్రి ప్లాంట్‌కు ఓకే

Published Wed, May 17 2017 7:22 AM

నల్లగొండ జిల్లా దామరచర్ల మండలం వీర్లపాలెంలో రాష్ట్ర విద్యుదుత్పత్తి సంస్థ (జెన్‌కో) నిర్మించ తలపెట్టిన 4,000 మెగావాట్ల (5’800) యాదాద్రి సూపర్‌ క్రిటికల్‌ థర్మల్‌ విద్యుత్కేంద్రానికి షరతులతో కూడిన పర్యావరణ అనుమతులివ్వాలని కేంద్ర పర్యావరణ, అటవీ మంత్రిత్వ శాఖకు నిపుణుల మదింపు కమిటీ (ఈఏసీ) సిఫార్సు చేసింది

Advertisement
 
Advertisement
Advertisement