ఐదుకోట్ల ఆంధ్రుల ఆకాంక్ష | Sakshi
Sakshi News home page

ఐదుకోట్ల ఆంధ్రుల ఆకాంక్ష

Published Tue, Aug 9 2016 8:22 AM

ఏపీకి ప్రత్యేక హోదా అమలుచేసేలా కేంద్రాన్ని ఆదేశించాలని, ఐదు కోట్ల ఆంధ్రుల భవితతో ముడివడి ఉన్న అతి ముఖ్యమైన అంశమని వైఎస్సార్ కాంగ్రెస్ అధ్యక్షుడు, ఏపీ ప్రతిపక్ష నేత వై.ఎస్.జగన్‌మోహన్‌రెడ్డి భారత రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ దృష్టికి తీసుకెళ్లారు.

Advertisement
Advertisement