పబ్లిసిటీ పిచ్చితో రోడ్డున పడేశారు’ | Sakshi
Sakshi News home page

పబ్లిసిటీ పిచ్చితో రోడ్డున పడేశారు’

Published Thu, Jun 8 2017 2:59 PM

విశాఖ భూకబ్జాలపై సీబీఐ విచారణ జరగాల్సిందేనని వైఎస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ ప్రధాన కార్యదర్శి విజయసాయిరెడ్డి డిమాండ్‌ చేశారు. లక్ష ఎకరాల భూమి కబ్జా అయిందని స్వయంగా కలెక్టరే చెప్పారని గుర్తు చేశారు.

Advertisement
Advertisement