ఒక కిడ్నీ నెల్లూరుకు, మరో కిడ్నీ చెన్నైకి | Sakshi
Sakshi News home page

ఒక కిడ్నీ నెల్లూరుకు, మరో కిడ్నీ చెన్నైకి

Published Sun, Jul 31 2016 5:45 PM

తిరుపతిలో ఓ వ్యక్తికి బ్రెయిన్‌డెడ్‌ కావడంతో అతని కుటుంబ సభ్యులు అవయవదానం చేశారు. ఎస్పీడబ్ల్యూ జూనియర్‌ కళాశాలలో వాచ్‌మన్‌గా పనిచేస్తున్న చిరంజీవిరెడ్డికి బ్రెయిన్‌డెడ్‌ (మెదడు స్పందించకపోవడం) అయింది. దాంతో చిరంజీవిరెడ్డి కుటుంబ సభ్యులు అవయవాలను దానం చేసేందుకు ముందుకు వచ్చారు.

Advertisement

తప్పక చదవండి

Advertisement