ఏకంగా ప్రపంచాన్ని మోసం చేసిన పాక్‌! | Sakshi
Sakshi News home page

ఏకంగా ప్రపంచాన్ని మోసం చేసిన పాక్‌!

Published Wed, Jan 11 2017 6:42 AM

పాకిస్థాన్‌ ఒక్క భారత్‌నే కాదు మొత్తం ప్రపంచాన్నే మోసం చేసిందా? అసలు ఎలాంటి పరీక్ష నిర్వహించకుండానే అది చేసినట్లు అందులో విజయం సాధించినట్లు డంబాలు పలికి అందర్నీ బోల్తా కొట్టించిందా? అంటే అవుననే భారత్‌కు చెందిన నిపుణులు అంటున్నారు. అవును.. పాకిస్థాన్‌ అసలు ఏ క్షిపణిని ఈ రెండు రోజుల్లో ప్రయోగించలేదంట.

Advertisement
Advertisement