నిమ్స్ భవనంపై నుంచి దూకి రోగి ఆత్మహత్య | Sakshi
Sakshi News home page

నిమ్స్ భవనంపై నుంచి దూకి రోగి ఆత్మహత్య

Published Sat, Nov 23 2013 8:25 AM

నిమ్స్లో చాలాకాలంగా చికిత్స పొందుతున్నా.. రోగం నయం కాకపోవడంతో నిమ్స్ ఆస్పత్రిలోని ఆరో అంతస్తు నుంచి దూకి ప్రశాంత్ అనే రోగి ఆత్మహత్య చేసుకున్నాడు. ఎమర్జెన్సీకి తరలించి చికిత్స చేయించే ప్రయత్నం చేసినా ఆ లోపే మరణించాడు.

Advertisement

తప్పక చదవండి

Advertisement