పదవులపై తనకు వ్యామోహం లేదని జనసేన పార్టీ నాయకుడు పవన్ కళ్యాణ్ అన్నారు. అధికారం కోసం రాజకీయాల్లోకి రాలేదన్నారు. ప్రజల సంక్షేమమే తనకు ముఖ్యమన్నారు. బీజేపీ ప్రధాని అభ్యర్థి నరేంద్ర మోడీకి తమ పార్టీ మద్దతు ఇస్తుందని ఆయన తెలిపారు. మోడీ ప్రధానమంత్రి అవుతారని, ఇందులో సందేహం లేదని విశ్వాసం వ్యక్తం చేశారు. ఈ సాయంత్రం 4 గంటలకు నరేంద్ర మోడీతో పవన్ కళ్యాణ్ భేటీ అయ్యారు. దాదాపు 45 నిమిమిషాల పాటు ఈ భేటీ సాగింది. జనసేన పార్టీ పెట్టిన పవన్ కళ్యాణ్... కాంగ్రెస్ పార్టీని తరిమి కొట్టాలని పిలుపునిచ్చారు.
మోడీకే జనసేన మద్దతు: పవన్
Published Fri, Mar 21 2014 6:14 PM
Advertisement
తప్పక చదవండి
- బాకీ తీర్చలేదని బట్టలూడదీసి.. మర్మాంగాల మీద తన్నుతూ..
- CM Jagan అంటే ఒక పాఠం: నటి శ్యామల
- యూనిసెఫ్ భారత జాతీయ అంబాసిడర్గా కరీనా : భావోద్వేగం
- ధోని ఆల్టైమ్ రికార్డు బద్దలు కొట్టిన సంజూ.. భారత తొలి క్రికెటర్గా..
- Konathala Ramakrishna: మీ సంగతి చూస్తాం
- దుబాయ్ నుంచి సెలవుపై వచ్చి ఆంబులెన్స్ ఢీ కొట్టి..
- ఎన్నికల బరిలో బిగ్ బాస్ ‘ఖాన్’.. ఎవరితో సై అంటున్నారు?
- Rafah: ఇజ్రాయెల్ దుందుడుకు చర్య.. ఐరాస ఆందోళన
- హైదరాబాద్లో విషాదం.. ఏడుగురు మృతి
- రెచ్చిపోయిన పచ్చ మూక.. హోం మంత్రి తానేటి వనితపై దాడికి యత్నం
Advertisement