అసెంబ్లీని ఏకపక్షంగా నిర్వహించారు | Sakshi
Sakshi News home page

అసెంబ్లీని ఏకపక్షంగా నిర్వహించారు

Published Wed, Dec 23 2015 4:48 PM

ఏపీ అసెంబ్లీలో ప్రతిపక్షం లేకుండా బిల్లులు ఆమోదించుకోవడం సరికాదని పీసీసీ చీఫ్ ఎన్.రఘువీరారెడ్డి వ్యాఖ్యానించారు. హైదరాబాద్లో మీడియాతో బుధవారం ఆయన మాట్లాడారు. అసెంబ్లీని అధికార పార్టీ ఏకపక్షంగా నిర్వహించిందన్నారు.