ఏపీ అసెంబ్లీలో ప్రతిపక్షం లేకుండా బిల్లులు ఆమోదించుకోవడం సరికాదని పీసీసీ చీఫ్ ఎన్.రఘువీరారెడ్డి వ్యాఖ్యానించారు. హైదరాబాద్లో మీడియాతో బుధవారం ఆయన మాట్లాడారు. అసెంబ్లీని అధికార పార్టీ ఏకపక్షంగా నిర్వహించిందన్నారు.
అసెంబ్లీని ఏకపక్షంగా నిర్వహించారు
Published Wed, Dec 23 2015 4:48 PM
Advertisement
తప్పక చదవండి
Advertisement