హైదరాబాద్‌కు మోదీ, ఇవాంకా ట్రంప్‌ | Sakshi
Sakshi News home page

హైదరాబాద్‌కు మోదీ, ఇవాంకా ట్రంప్‌

Published Fri, Aug 11 2017 7:19 AM

భారత్, అమెరికా దేశాల సంయుక్త ఆధ్వర్యంలో జరిగే ప్రపంచ పెట్టుబడిదారుల సదస్సుకు భారత ప్రధాని నరేంద్ర మోదీతో పాటు అమెరికా అధ్యక్షుడు ట్రంప్‌ కూతురు ఇవాంకా ట్రంప్‌ హాజరయ్యేందుకు అంగీకరించడం పట్ల ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు సంతోషం వ్యక్తం చేశారు.

Advertisement

తప్పక చదవండి

Advertisement