ఆ హత్యపై మౌనం వీడిన మోదీ | Sakshi
Sakshi News home page

ఆ హత్యపై మౌనం వీడిన మోదీ

Published Wed, Oct 14 2015 4:58 PM

దేశంలో సంచలనం సృష్టించిన దాద్రి పై ప్రధాని నరేంద్రమోదీ తొలిసారి స్పందించారు. ఇలాంటి ఘటనలు విచారకరమని, బీజేపీ ఇలాంటి వాటికి అస్సలు మద్దతివ్వబోదని స్పష్టం చేశారు.

Advertisement
Advertisement