దేశంలోనే పొడవైన సారంగ మార్గం ప్రారంభం | Sakshi
Sakshi News home page

దేశంలోనే పొడవైన సారంగ మార్గం ప్రారంభం

Published Mon, Apr 3 2017 7:44 AM

దేశంలోనే పొడవైన సొరంగ మార్గ రహదారిని ఆదివారం ప్రధాని నరేంద్రమోదీ ప్రారంభించారు. కశ్మీర్‌ లోయను జమ్మూతో కలిపే ఈ మార్గాన్ని జమ్మూకశ్మీర్‌ గవర్నర్‌ ఎన్‌ఎన్‌ వోహ్రా, ముఖ్యమంత్రి మెహబూబా ముఫ్తీల సమక్షంలో మోదీ జాతికి అంకితం చేశారు.

Advertisement

తప్పక చదవండి

Advertisement