సిగరెట్ల దొంగల ముఠా అరెస్ట్‌ | Sakshi
Sakshi News home page

సిగరెట్ల దొంగల ముఠా అరెస్ట్‌

Published Fri, Sep 15 2017 11:25 AM

రూ.4 కోట్ల విలువ చేసే సిగరేట్లు కాజేసి ఉడాయించిన దొంగల ముఠాను రాచకొండ పోలీసులు అరెస్ట్‌ చేశారు. గత నెల 20న ముషీరాబాద్‌ నుంచి వెళ్తున్న కంటైనర్‌ నుంచి సిగరేట్లను కంజారి దొంగల ముఠా దారి దోపిడి చేసింది. మధ్యప్రదేశ్‌కు చెందిన ఈ ముఠా సభ్యులైన నలుగురి పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. వీరి నుంచి నాలుగు లారీలు స్వాధీనం చేసుకున్నట్లు సమాచారం. దీనికి సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

Advertisement
Advertisement