ఉప ఎన్నికల్లో ఉద్రిక్తత: పోలీసుల కాల్పులు | Sakshi
Sakshi News home page

ఉప ఎన్నికల్లో ఉద్రిక్తత: పోలీసుల కాల్పులు

Published Sun, Apr 9 2017 2:42 PM

శ్రీనగర్‌ లోక్‌సభ స్థానానికి జరుగుతున్న ఉప​ఎన్నికల్లో ఉద్రిక్తత పరిస్థితులు చోటుచేసుకున్నాయి. ఆందోళన కారులు రాళ్లు రువ్వడంతో పోలీసులు జరిపిన కాల్పుల్లో ఇద్దరు మృతిచెందారు.