'వారికి ప్రజా సంక్షేమం గురించి తెలియదు' | Sakshi
Sakshi News home page

'వారికి ప్రజా సంక్షేమం గురించి తెలియదు'

Published Thu, Sep 29 2016 6:39 PM

మున్సిపల్ శాఖ మంత్రి నారాయణ, నెల్లూరు మేయర్ అబ్దుల్ అజీజ్లకు వ్యాపారాలు తప్ప ప్రజా సంక్షేమం గురించి తెలియదని వైఎస్ఆర్ సీపీ నాయకుడు ఎన్ ప్రసన్నకుమార్ రెడ్డి ఎద్దేవా చేశారు. అందర్ని కలుపుకొని పోకుండా అభివృద్ధిలో వివక్ష చూపడం తగదని వారిద్దరు ప్రసన్నకుమార్ రెడ్డి అభిప్రాయపడ్డారు.

Advertisement

తప్పక చదవండి

Advertisement