Sakshi News home page

బాబు ఆత్మపరిశీలన చేసుకోవాలి

Published Fri, Apr 28 2017 7:15 PM

ఇసుక మాఫియా రోజురోజుకు రెచ్చిపోతోందని, అన్ని నదులను మాఫియా తవ్వేస్తోందని బీజేపీ మహిళా మోర్చ ఇన్‌ఛార్జ్‌ పురందేశ్వరి అన్నారు. ఆమె శుక్రవారమిక్కడ మాట్లాడుతూ ఓ వైపు ఉచిత ఇసుక అంటున్నారని, మరోవైపు లారీలతో అమ్మి సొమ్ము చేసుకుంటున్నారని వ్యాఖ్యానించారు.

Advertisement
Advertisement