రాజ్ నాథ్ భరోసాయిచ్చారు: ఈటల | Sakshi
Sakshi News home page

రాజ్ నాథ్ భరోసాయిచ్చారు: ఈటల

Published Sun, Oct 2 2016 5:26 PM

తమ రాష్ట్రంలో వరదలతో జరిగిన నష్టాన్ని కేంద్ర హోంశాఖ మంత్రి రాజ్ నాథ్ సింగ్ కు వివరించామని తెలంగాణ ఆర్థికమంత్రి ఈటల రాజేందర్ తెలిపారు. సహచర మంత్రులతో కలిసి ఆయన ఆదివారం ఢిల్లీలో రాజ్ నాథ్ ను కలిశారు.