Sakshi News home page

కాంగ్రెస్‌ గొప్పతనం గుర్తించారు... థాంక్స్‌!

Published Sun, Sep 24 2017 3:44 PM

ఐక్యరాజ్యసమితి సర్వసభ్య సమావేశం వేదికగా భారత విదేశాంగ శాఖ మంత్రి సుష్మా స్వరాజ్‌ పాకిస్థాన్‌ వైఖరిపై తీవ్ర స్థాయిలో విరుచుకుపడటంపై అంతా ప్రశంసలు కురిపిస్తున్నారు. అయితే కాంగ్రెస్‌ ఉపాధ్యక్షుడు రాహుల్‌ గాంధీ మాత్రం ఈ విషయంలో కాస్త భిన్నంగా స్పందించారు. కనీసం ఇప్పటికైనా కాంగ్రెస్‌ ఘనతను బీజేపీ ప్రభుత్వం గుర్తించిందంటూ ఆదివారం ఉదయం ఓ ట్వీట్‌ చేశారు.

Advertisement

తప్పక చదవండి

Advertisement