రూ. కోటి తెస్తేనే కాపురమంటున్నాడు | Sakshi
Sakshi News home page

రూ. కోటి తెస్తేనే కాపురమంటున్నాడు

Published Thu, Aug 13 2015 12:32 PM

తన భర్త, మేడ్చల్ ఎస్‌ఐ సతీష్ రూ. కోటి అదనపు కట్నం తెస్తేనే కాపురం చేస్తానంటూ వేధిస్తున్నాడని రాజమండ్రికి చెందిన శిరీష వాపోయింది. అతడి బారి నుంచి తనకు, తన తండ్రికి రక్షణ కల్పించాలని వేడుకుంది. బుధవారం ఆమె ‘సాక్షి’ మీడియూతో తన గోడు వెళ్లబోసుకుంది

Advertisement
Advertisement