విచారణకు సహకరించని రేవంత్‌రెడ్డి | Sakshi
Sakshi News home page

విచారణకు సహకరించని రేవంత్‌రెడ్డి

Published Sun, Jun 7 2015 2:41 PM

ఓటుకు నోటు కేసులో టీడీపీ ఎమ్మెల్యే రేవంత్ రెడ్డి ఏసీబీ అధికారుల విచారణకు సహకరించడం లేదని సమాచారం. అన్ని ప్రశ్నలకు రేవంత్ ఒకటే సమాధానం చెప్పినట్టు తెలుస్తోంది. దీంతో ఏసీబీ విచారణ ముందుకు సాగడం లేదు.

Advertisement

తప్పక చదవండి

Advertisement