దోపిడీ దొంగలు బీభత్సం సృష్టించారు. చిత్తూరు జిల్లా మదనపల్లె మండలం చీకలబైలు పెట్రోల్ బంకుపై దొంగలు సోమవారం తెల్లవారుజామున దాడి చేశారు. ఈ దాడిలో రూ.50 వేల నగదు, ఒక వాహనంతో ఉడాయించారు. అడ్డు వచ్చిన సిబ్బందిపై దాడి చేసి ముగ్గురిని గాయపరిచారు. సిబ్బందిని వైద్యం కోసం ఆస్పత్రికి తరలించారు. పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.
చిత్తూరులో దొంగల బీభత్సం
Published Mon, Jul 13 2015 10:14 AM
Advertisement
తప్పక చదవండి
- అమిత్ షా డీప్ఫేక్ వీడియో.. తెలంగాణ నుంచే వైరల్
- Nyrika Holkar: గోద్రెజ్ సైనిక... నైరిక
- వైఎస్సార్సీపీ దూకుడు
- గ్యారంటీ, ష్యూరిటీల పేరుతో వ్యక్తిగత లబ్ధి ప్రచారానికి బ్రేక్
- కరెంటు కోతల్లేవ్ నిరంతరాయంగా విద్యుత్ సరఫరా చేస్తున్నాం
- పట్టభద్రుల ఎమ్మెల్సీ బీఆర్ఎస్ అభ్యర్థిగా ఏనుగుల రాకేశ్రెడ్డి
- రగులుతున్న క్యాంపస్లు!
- దశ దిశ మార్చే విజన్ అంటే ఇదే కదా!
- రేవంత్ ప్రచారం చేయకుండా నిషేధించాలి
- కేకేఆర్ చేతిలో ముంబై ఓటమి.. ప్లే ఆఫ్స్ నుంచి ఔట్?
Advertisement