ఎస్‌పీ, కాంగ్రెస్‌ మధ్య పొత్తు కుదిరింది.. | Sakshi
Sakshi News home page

ఎస్‌పీ, కాంగ్రెస్‌ మధ్య పొత్తు కుదిరింది..

Published Mon, Jan 23 2017 7:42 AM

ఉత్తరప్రదేశ్‌లో కాంగ్రెస్, సమాజ్‌వాదీ పార్టీల మధ్య కొంతకాలంగా నడుస్తున్న సీట్ల సర్దుబాటు చర్చలు కొలిక్కి వచ్చాయి. మొత్తం 403 అసెంబ్లీ స్థానాలకుగానూ 298 సీట్లలో సమాజ్‌వాదీ పార్టీ, మిగిలిన 105 స్థానాల్లో కాంగ్రెస్‌ పార్టీ పోటీ చేసేందుకు అంగీకారం కుదిరింది.

Advertisement

తప్పక చదవండి

Advertisement