నేటి నుంచి బడులు | Sakshi
Sakshi News home page

నేటి నుంచి బడులు

Published Mon, Jun 12 2017 8:23 AM

బడిగంట మోగనుంది. వేసవి సెలవుల తర్వాత సోమవారం నుంచి స్కూళ్లు ప్రారంభం కానున్నాయి. ఎప్పట్లాగే సర్కారీ స్కూళ్లలో విద్యార్థులకు సమస్యలు స్వాగతం పలకనుండగా ప్రైవేటు స్కూళ్లలో ఫీజులు మోతెక్కనున్నాయి. 20 శాతం నుంచి 50 శాతం ఫీజులు పెంచేందుకు ప్రైవేటు యాజమాన్యాలు రంగం సిద్ధం చేశాయి.

Advertisement

తప్పక చదవండి

Advertisement