'శేఖర్‌రెడ్డి ఆయన బినామీయే' | Sakshi
Sakshi News home page

'శేఖర్‌రెడ్డి ఆయన బినామీయే'

Published Sun, Dec 11 2016 2:37 PM

ఇటీవల చెన్నైలో కోట్ల రుపాయల ఆస్తులతో ఐటీ అధికారులకు పట్టుబడ్డ టీటీడీ బోర్డు సభ్యుడు శేఖర్‌రెడ్డి ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు, ఆయన తనయడు అఖిలేశ్‌, జయలలిత సన్నిహితురాలు శశికళ బినామీయేనని వైఎస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ అధికార ప్రతినిధి అంబటి రాంబాబు ఆరోపించారు.

Advertisement

తప్పక చదవండి

Advertisement