సింధు.. కర్ణాటక అమ్మాయి: సీఎం | Sakshi
Sakshi News home page

సింధు.. కర్ణాటక అమ్మాయి: సీఎం

Published Thu, Aug 25 2016 12:55 PM

పీవీ సింధు ఆంధ్రా అమ్మాయా.. తెలంగాణ అమ్మాయా అన్న అనుమానం అక్కర్లేదు. ఆమె కర్ణాటక అమ్మాయి అని హరియాణా సీఎం తేల్చేశారు. ఒలింపిక్స్ మహిళల రెజ్లింగ్‌లో కాంస్య పతకం సాధించి రియోలో భారతదేశానికి తొలి పతకం అందించిన సాక్షి మాలిక్‌ను ఆమె సొంత రాష్ట్రం హరియాణాలో ఘనంగా సన్మానించారు

Advertisement
Advertisement