Sakshi News home page

కూలీ డబ్బులో ‘పచ్చ’బ్రోకర్!

Published Mon, Aug 29 2016 6:15 AM

పార్టీ నేతలు, కార్యకర్తల జేబులు నింపేందుకు పేద కూలీల కడుపు కొట్టేందుకు రాష్ట్ర ప్రభుత్వం సిద్ధమైంది. కూలీలకు కావాల్సినప్పుడల్లా పని కల్పించడం కోసమే పుట్టిన ‘మహాత్మాగాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం’లోనే కాంట్రాక్టర్ల ప్రమేయానికి తెరలేపింది. కూలీలకు నేరుగా పనులు కల్పించాలన్న పథకం ప్రాథమిక ఉద్దేశానికే గండికొడుతూ ఉత్తర్వులు జారీ చేసింది.

Advertisement

What’s your opinion

Advertisement