బాగ్దాద్లో ఆత్మాహతి దాడి, 14 మంది మృతి | Sakshi
Sakshi News home page

బాగ్దాద్లో ఆత్మాహతి దాడి, 14 మంది మృతి

Published Mon, Jul 25 2016 6:56 AM

ఇరాక్ రాజధాని బాగ్దాద్ మరోసారి బాంబు పేలుళ్లతో దద్దరిల్లింది. బాగ్దాద్ ఉత్తర ప్రాంతంలోని జరిగిన ఆత్మాహుతి దాడిలో కనీసం 14 మంది మరణించగా, మరో 32 మంది గాయపడ్డారు. మృతుల్లో నలుగురు పోలీసులు, పదిమంది పౌరులు ఉన్నారు.

Advertisement
Advertisement