జయలలిత ఆస్తుల కేసులో శిక్ష పడిన శశికళకు సుప్రీంకోర్టులో మరోసారి చుక్కెదురైంది. తనకు ఆరోగ్యం బాగోలేనందున లొంగిపోయేందుకు నెల రోజుల సమయం కావాలని ఆమె కోరగా, సుప్రీంకోర్టు అందుకు తిరస్కరించింది. ఈ విషయాన్ని శశికళ తరఫున సీనియర్ న్యాయవాది కేటీఎస్ తులసి సుప్రీంకోర్టు దృష్టికి తీసుకొచ్చారు. అయితే సుప్రీం మాత్రం శశికళ వెంటనే లొంగిపోవల్సిందేనని స్పష్టం చేసింది. తన తీర్పులో ఎలాంటి మార్పు చేసే ప్రసక్తి లేదని జస్టిస్ పినాకి చంద్రఘోష్, జస్టిస్ అమితవ రాయ్లతో కూడిన ధర్మాసనం తెలిపింది. దాంతో శశికళ బుధవారమే బెంగళూరు ప్రత్యేక కోర్టులో లొంగిపోవాల్సి ఉంటుంది. ఈ మేరకు ఆమె సాయంత్రం లోగా కోర్టులో లొంగిపోతారని శశికళ తరఫు న్యాయవాదులు బెంగళూరు కోర్టుకు తెలిపారు.
శశికళకు సుప్రీంకోర్టులో మరో షాక్
Published Wed, Feb 15 2017 11:10 AM
Advertisement
తప్పక చదవండి
- డీజీపీగా హరీష్కుమార్ గుప్తా
- ‘సిద్ధం’ పాటల సీడీని ఆవిష్కరించిన భారతమ్మ
- అలా చేస్తే ఆ కిక్కే వేరు! అతడితో లవ్లో ఉన్నా: నటి
- హీట్వేవ్ నుంచి ఉపశమనం.. త్వరలో వర్షాలు: వాతావరణ శాఖ
- డైరెక్టర్తో హీరోయిన్ పెళ్లి.. మామయ్యను మండపానికి రానివ్వలేదట!
- మాచర్లలో సీఎం జగన్ ప్రచారం.. పోటెత్తిన ప్రజాభిమానం (ఫొటోలు)
- కాంగ్రెస్ కీలక నిర్ణయం: బరిలోకి మాజీ ముఖ్యమంత్రులు
- హార్దిక్ కాదు!.. రోహిత్ తర్వాత టీమిండియా కెప్టెన్ అతడే!
- చంద్రబాబు మోసాల చరిత్రను గుర్తు తెచ్చుకోండి: సీఎం జగన్
- కల్వకుంట్ల కవితకు బిగ్ షాక్
Advertisement