తెల్ల జెండా ఎత్తాల్సిన స్థితిలో ఎల్లో నాటకం | Sakshi
Sakshi News home page

తెల్ల జెండా ఎత్తాల్సిన స్థితిలో ఎల్లో నాటకం

Published Sat, Aug 5 2017 6:16 AM

నంద్యాలలో జగన్‌ సభ తెలుగుదేశం నాయకులను కకావికలం చేసింది. కొన్ని రోజుల ముందు ఏర్పాటు చేసిన చంద్రబాబు సభకు పెద్దగా జనం రాకపోవడం.. జగన్‌ బహిరంగ సభకు స్వచ్ఛందంగా తరలివచ్చిన అశేషజనాన్ని చూసి వారికి మతులుపోయాయి.

Advertisement

తప్పక చదవండి

Advertisement