బ్రేకింగ్స్‌ వేసి మరీ తప్పుడు కథనాలు.. | Sakshi
Sakshi News home page

బ్రేకింగ్స్‌ వేసి మరీ తప్పుడు కథనాలు..

Published Mon, May 8 2017 3:22 PM

వైఎస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీపై ఎల్లో మీడియా దుష్ప్రచారం చేస్తోందని ఆ పార్టీ సీనియర్‌ నేత బొత్స సత్యనారాయణ తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు.