ఓటర్లను ప్రలోభ పెడుతున్న టీడీపీ | Sakshi
Sakshi News home page

ఓటర్లను ప్రలోభ పెడుతున్న టీడీపీ

Published Tue, Mar 25 2014 1:18 PM

టీడీపీ సీనియర్ నేత గద్దె రామ్మోహన్ నివాసంలో విజయవాడ నగర పోలీసులు మంగళవారం తనిఖీలు నిర్వహించారు. ఈ సందర్బంగా ఆయన నివాసంలో 3500 చీరలను స్వాధీనం చేసుకున్నారు. స్వాధీనం చేసుకున్న చీరలు మహిళ ఓటర్లకు పంచేందుకు సిద్ధంగా ఉంచినట్లు పోలీసులు తెలిపారు.

Advertisement
Advertisement