ప్రకంపనలు సృష్టించిన జవాన్‌పై వేటు | Sakshi
Sakshi News home page

ప్రకంపనలు సృష్టించిన జవాన్‌పై వేటు

Published Wed, Apr 19 2017 2:38 PM

సరిహద్దుల్లో భద్రతా బలగాలకు సరైన ఆహార పదార్థాలు అందించడం లేదని సోషల్‌ మీడియా ద్వారా ఆరోపించిన దేశంలో కలకలం సృష్టించిన బీఎస్‌ఎఫ్‌ జవాను తేజ్‌ బహదూర్‌ యాదవ్‌ను విధుల నుంచి తప్పించారు. ఆర్మీలో క్రమ శిక్షణ తప్పడంతోపాటు అతడు నిబంధనలకు విరుద్ధమైన ఎన్నో పనులు చేశాడనే ఆరోపణలు రుజువైనందున అతడిని విధుల నుంచి తొలగించినట్లు బీఎస్‌ఎఫ్‌ ఉన్నతాధికారులు తెలిపారు.

Advertisement
Advertisement