తెలంగాణ అభివృద్ధికి ప్రత్యేక దృష్టి పెడతామని కాంగ్రెస్ అధినేత్రి సోనియా గాంధీ అన్నారు. కరీంనగర్లో కాంగ్రెస్ పార్టీ నిర్వహించిన బహిరంగ సభలో సోనియా ప్రసంగించారు. సోనియా ప్రసంగం ఆమె మాటల్లోనే... 'పోరాటం అయిపోయింది. ఇక పాలన చేయాల్సిన సమయం వచ్చింది. ఈ పని కేవలం కాంగ్రెస్ మాత్రమే చేయగలదు. టీఆర్ఎస్ కేవలం అవతలివాళ్లను దూషించడానికే పరిమితం అయిపోతోంది తప్ప వాళ్లకు పాలనానుభవం లేదు. అందువల్ల మీ అందరికీ నేను చేసేది ఒకటే విజ్ఞప్తి. మీరు సీమాంధ్ర ప్రజలందరితో సోదర భావంతో ఉండాలి తప్ప.. కొట్లాటలు కూడదు. మీ అందరూ ఒక్కొక్క ఓటు కాంగ్రెస్ పార్టీకే వేయండి. ఆ ఓట్లే తెలంగాణ బంగారు భవిష్యత్తును నిర్దేశిస్తాయి.
తెలంగాణ అభివృద్ధికి ప్రత్యేక దృష్టి: సోనియా
Published Wed, Apr 16 2014 5:14 PM
Advertisement
తప్పక చదవండి
- రాకాసి నర్సుకు 760 ఏళ్ల జైలు శిక్ష : అసలు ఏమైందంటే..!
- బీజేపీలో చేరిన ఢిల్లీ మాజీ కాంగ్రెస్ చీఫ్ అరవిందర్ సింగ్
- నాలుగుసార్లు అబార్షన్ అయిందా? క్లారిటీ ఇచ్చిన స్టార్ హీరోయిన్
- రాయ్బరేలి బరిలో రాహుల్.. వయనాడ్ ఓటర్ల ఫీలింగ్ ఇదే..!
- బాలుడి ఊపిరితిత్తుల్లోకి ఎల్ఈడీ బల్బు.. డాక్టర్లు ఏం చేశారంటే..
- మా భూమి మాది కాకపోతే మరెవరిది రామోజీ..?: మంత్రి బొత్స
- చంద్రబాబు మేనిఫెస్టో మాయలు గుర్తున్నాయా?: సీఎం జగన్
- 2024 లోక్సభ ఎలక్షన్స్.. 9 లక్షల మందికి ఉపాధి!
- Tech Layoffs 2024: షాకింగ్ రిపోర్ట్: ఒక్క నెలలోనే 21 వేల టెకీలకు ఉద్వాసన
- చంద్రబాబు, కోట్లకు కౌంటరిచ్చిన మంత్రి బుగ్గన
Advertisement