బస్సులో పది కిలోల బంగారం చోరీ? | Sakshi
Sakshi News home page

బస్సులో పది కిలోల బంగారం చోరీ?

Published Sat, Nov 23 2013 8:18 AM

విజయవాడ నుంచి హైదరాబాద్ వస్తున్న హైటెక్ బస్సులో పది కిలోల బంగారం చోరీకి గురైంది. విజయవాడలో బంగారం వ్యాపారం చేస్తున్న వ్యాపారులు కొంతమంది మిగిలిన బంగారాన్ని విజయవాడ నుంచి హైదరాబాద్ తీసుకొస్తుండగా సూర్యాపేట బస్టాండులో ఈ బంగారం పోయిందని పోలీసులకు ఫిర్యాదు అందింది

Advertisement

తప్పక చదవండి

Advertisement