శ్రీనగర్‌లో చెలరేగిన అల్లర్లు...ఉద్రికత్త | Sakshi
Sakshi News home page

శ్రీనగర్‌లో చెలరేగిన అల్లర్లు...ఉద్రికత్త

Published Thu, Jan 14 2016 1:14 PM

జమ్ముకశ్మీర్ లో పోలీస్ ప్రధాన కార్యాలయం దగ్గర మళ్లీ ఉద్రిక్తత రాజుకుంది. అదృశ్యమైన యువకుడు ఒవైసిస్ బషీర్ మాలిక్ మృతదేహాన్ని స్థానిక రైల్వే బ్రిడ్జ్ దగ్గర పోలీసులు స్వాధీనం చేసుకున్నారు.

Advertisement
Advertisement