9 నుంచి 11 గంటల వరకు ఉద్రిక్తత | Sakshi
Sakshi News home page

9 నుంచి 11 గంటల వరకు ఉద్రిక్తత

Published Mon, Dec 16 2013 11:39 AM

గందరగోళం నడుమ తెలంగాణ ముసాయిదా బిల్లును శాసనసభలో ప్రవేశపెట్టారు. ఈ సందర్భంగా ఉద్రిక్త పరిస్థితులు తలెత్తాయి. బిల్లు ప్రవేశపెట్టడాన్ని తెలంగాణ ఎమ్మెల్యేలు స్వాగతించగా, సీమాంధ్ర సభ్యులు తీవ్రంగా వ్యతిరేకించారు. అసెంబ్లీలో ఈ ఉదయం 9 నుంచి 11 గంటలకు వరకు చోటు చేసుకున్న సంఘటనల వరుస క్రమమిది.

Advertisement

తప్పక చదవండి

Advertisement