మార్కెట్లు ధ్వంసం చేస్తాం: తమ్మినేని | Sakshi
Sakshi News home page

మార్కెట్లు ధ్వంసం చేస్తాం: తమ్మినేని

Published Fri, Apr 14 2017 7:17 AM

మిర్చికి మద్దతు ధర ప్రకటించాలని, లేకుంటే మార్కెట్‌ యార్డులను ధ్వంసం చేస్తామని సీపీఎం రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం ప్రభుత్వాన్ని హెచ్చరించారు. ఆయన గురువారం వరంగల్‌ ఏనుమాముల మార్కెట్‌ను ఆయన సందర్శించారు.

Advertisement
Advertisement