తిరుపతి కాల్ మనీ వ్యవహారంపై స్పందించిన ఎస్పీ | Sakshi
Sakshi News home page

తిరుపతి కాల్ మనీ వ్యవహారంపై స్పందించిన ఎస్పీ

Published Fri, Dec 18 2015 6:46 AM

కాల్మనీ బాధితురాలు శ్రీలత వ్యవహారంపై సాక్షి ప్రసారం చేసిన కధనానికి జిల్లా ఎస్పీ గోపీనాథ్ జెట్లీ స్పందించారు. బాధితురాలిని వేధించిన కానిస్టేబుల్ కొండారెడ్డిపై చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు.

Advertisement

తప్పక చదవండి

Advertisement