'నయీంను పెంచింది వాళ్లు అంతం చేసింది మేము' | Sakshi
Sakshi News home page

'నయీంను పెంచింది వాళ్లు అంతం చేసింది మేము'

Published Tue, Aug 23 2016 11:35 AM

నయీంను పెంచి పోషించింది కాంగ్రెస్, టీడీపీలేనని.. అంతమొందించింది టీఆర్ఎస్ ప్రభుత్వమని ఆ పార్టీ ఎమ్మెల్యేలు అన్నారు.