బీజేపీ కార్యాలయంపై దాడి.. తీవ్ర ఉద్రిక్తత! | Sakshi
Sakshi News home page

బీజేపీ కార్యాలయంపై దాడి.. తీవ్ర ఉద్రిక్తత!

Published Tue, Jan 3 2017 6:29 PM

పశ్చిమ బెంగాల్‌లో రాజకీయాలు ఉద్రిక్తంగా మారుతున్నాయి. వారం రోజుల వ్యవధిలో అధికార తృణమూల్‌ కాంగ్రెస్‌ పార్టీ (టీఎంసీ)కి చెందిన ఇద్దరు ఎంపీలను సీబీఐ అరెస్టు చేయడంతో ఆ పార్టీ శ్రేణులు భగ్గుమన్నారు. రోజ్‌వ్యాలీ కుంభకోణంలో సోమవారం టీఎంసీ ఎంపీ సుదీప్‌ బందోపాధ్యాయ్‌ను సీబీఐ అరెస్టు చేసింది.