దేశ వ్యాప్తంగా సంచలనం సృష్టించిన ఏఓబీలో ఎన్కౌంటర్ నిజంగా జరిగిందా? లేక మావోయిస్టుల శిబిరంపై దాడి చేసిన పోలీసులు మూకుమ్మడిగా, ఏకపక్షంగా కాల్చి చంపారా? అనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. సంఘటన జరిగిన ప్రదేశం, జరిగిన తీరు, పోలీసుల కథనాలు అనేక సందేహాలకు తావిస్తున్నాయి. ఆంధ్రా, ఒడిశా సరిహద్దు చిత్రకొండ పోలీస్స్టేషన్ పరిధి పనసుపుట్టు పంచాయతీ రామగుడ అటవీ ప్రాంతంలో సోమవారం ఉదయం జరిగిన ఎన్కౌంటర్లో 24 మంది మావోయిస్టులు హతమైన విషయం తెలిసిందే
ఏఓబీ ఎన్కౌంటర్ తీరుపై ఎన్నో అనుమానాలు
Published Wed, Oct 26 2016 7:38 AM
Advertisement
తప్పక చదవండి
- బాబుకు బొమ్మ కనిపిస్తోంది: విజయసాయిరెడ్డి సెటైర్లు
- ఓటమి భయంలో కొడుకు.. డబ్బు మూటలతో తండ్రి!
- నెహ్రూ తండ్రి అప్పటి అంబానీ: కంగనా కీలక వ్యాఖ్యలు
- సుచరితకు హ్యాండిచ్చిన కాంగ్రెస్.. పూరీ బరిలో ఆయనే..
- ఐపీఎల్లో ఇవాళ (మే 5) డబుల్ ధమాకా
- వరుస ఫ్లాప్స్.. పూజా హెగ్డేకు మరో ఛాన్స్
- AP: ఆ జిల్లాల్లో రెండు రోజుల పాటు వర్షాలు
- నిజ్జర్ కేసులో అరెస్ట్.. భారత్కు సంబంధంలేదన్న జయశంకర్
- క్యాన్సర్తో పోరాటం.. ఇప్పుడేవీ సరిగా గుర్తుండట్లేదు: హీరోయిన్
- బెంగళూరు గెలుపు ‘హ్యాట్రిక్’
Advertisement