ఏఓబీ ఎన్‌కౌంటర్ తీరుపై ఎన్నో అనుమానాలు | Sakshi
Sakshi News home page

ఏఓబీ ఎన్‌కౌంటర్ తీరుపై ఎన్నో అనుమానాలు

Published Wed, Oct 26 2016 7:38 AM

దేశ వ్యాప్తంగా సంచలనం సృష్టించిన ఏఓబీలో ఎన్‌కౌంటర్ నిజంగా జరిగిందా? లేక మావోయిస్టుల శిబిరంపై దాడి చేసిన పోలీసులు మూకుమ్మడిగా, ఏకపక్షంగా కాల్చి చంపారా? అనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. సంఘటన జరిగిన ప్రదేశం, జరిగిన తీరు, పోలీసుల కథనాలు అనేక సందేహాలకు తావిస్తున్నాయి. ఆంధ్రా, ఒడిశా సరిహద్దు చిత్రకొండ పోలీస్‌స్టేషన్ పరిధి పనసుపుట్టు పంచాయతీ రామగుడ అటవీ ప్రాంతంలో సోమవారం ఉదయం జరిగిన ఎన్‌కౌంటర్‌లో 24 మంది మావోయిస్టులు హతమైన విషయం తెలిసిందే

Advertisement
Advertisement