మేయర్ హత్య కేసులో 22కు చేరిన అరెస్టులు | Sakshi
Sakshi News home page

మేయర్ హత్య కేసులో 22కు చేరిన అరెస్టులు

Published Tue, Dec 8 2015 9:41 AM

గత నెల 17వ తేదీన జరిగిన చిత్తూరు మేయర్ అనురాధ, ఆమె భర్త మోహన్ హత్య కేసులో పోలీసులు మరో నలుగురిని అరెస్టుచేశారు. ఎస్పీ శ్రీనివాస్ సోమవారం అరెస్టు వివరాలు వెల్లడించారు.

Advertisement
Advertisement