ఎన్‌హెచ్ 44పై భారీగా ట్రాఫిక్ జామ్ | Sakshi
Sakshi News home page

ఎన్‌హెచ్ 44పై భారీగా ట్రాఫిక్ జామ్

Published Tue, Sep 22 2015 10:39 AM

అనంతపురం జిల్లా ఉరవకొండ మండలం పెన్న అహోబిలం బ్రిడ్జిపై ఓ లారీ నిలిచిపోవడంతో ఎన్‌హెచ్ 44 మార్గంలో రాకపోకలు స్తంభించాయి.