శ్రీవారి లడ్డు ప్రసాదానికి కొత్త లైసెన్స్‌ | Sakshi
Sakshi News home page

శ్రీవారి లడ్డు ప్రసాదానికి కొత్త లైసెన్స్‌

Published Tue, Sep 19 2017 12:11 PM

తిరుమల వెంకన్న ప్రసాదం అనగానే ముందుగా గుర్తుకు వచ్చేది లడ్డునే. ప్రపంచ ప్రఖ్యాతి పొందిన శ్రీవారి లడ్డు ప్రసాదానికి కొత్త లైసెన్స్‌ లభించింది. ఫుడ్‌ సేఫ్టీ అండ్‌ స్టాండర్డ్‌ అథారిటీ ఆఫ్‌ ఇండియా నుంచి తిరుమల తిరుపతి దేవస్థానం లైసెన్స్‌ పొందింది. గతంలో లైసెన్స్‌ అవసరం లేదని టీడీపీ అధికారులు తేల్చి చెప్పిన విషయం తెలిసిందే.