ప్రమాదవశాత్తు విద్యుత్ షాక్ తగిలి ఇద్దరు యువకులు అక్కడికక్కడే మృతి చెందిన సంఘటన ఈ రోజు తెల్లవారుజామున మహబూబ్నగర్ పట్టణంలో చోటు చేసుకుంది. మహబూబ్నగర్లోని హౌసింగ్ బోర్డ్ కాలనీలోని యూబీ గార్డెన్ ఫంక్షన్హాల్లో విద్యుత్ మరమతులు నిర్వహిస్తున్నారు. అందులోభాగంగా ఇనుప నుచ్చెనపై నిల్చుని ఇద్దరు యువకులు మరమతులు నిర్వహిస్తున్నారు. ప్రమాదవశాత్తు ఆ ఇనుప నుచ్చెన హైటెన్షన్ వైర్లకు తగిలింది. దాంతో ఆ యువకులు అక్కడికక్కడే మరణించారు. మృతుల కుటుంబాలకు రూ.10 లక్షల నష్ట పరిహారం చెల్లించాలని సీఐటీయూ ఆధ్వరంలో యూబీ ఫంక్షన్ హాల్ ఎదుట ధర్నా నిర్వహించారు.
విద్యుత్ షాక్తో ఇద్దరు యువకులు మృతి
Published Thu, Nov 7 2013 12:57 PM
Advertisement
తప్పక చదవండి
- మీనాక్షి ఇంత క్యూట్ గా ఉందేంటి? సీరత్ ఏకంగా అలా!
- AP: డీజీపీని బదిలీ చేసిన ఎన్నికల కమిషన్
- 'ఆ ఒక్కటి అడక్కు' రెండో రోజు వసూళ్లు.. మొత్తం ఎంతంటే?
- చీర కామెంట్స్... సీఎం రేవంత్కు కేటీఆర్ స్ట్రాంగ్ కౌంటర్
- IPL 2024: పంజాబ్తో మ్యాచ్.. సీఎస్కే జట్టులో ఓ మార్పు
- ల్యాండ్ టైట్లింగ్ యాక్ట్: టీడీపీపై బీజేపీ నేత కీలక వ్యాఖ్యలు
- IPL 2024 GT VS RCB: విరాట్ ఖాతాలో భారీ రికార్డులు.. తొలి భారత క్రికెటర్గా..!
- వెన్నులో వణుకు పుట్టించే 'ది కంజూరింగ్'..!
- బ్రెజిల్ భారీ వర్షాల్లో 57కు మృతుల సంఖ్య.. 67 మంది గల్లంతు!
- ఓటీటీలోకి వచ్చేస్తున్న తెలుగు హిట్ మూవీ.. స్ట్రీమింగ్ అప్పుడేనా?
Advertisement