ఎవరికి ఏ శాఖలు? మోదీని కలిసిన యోగి | Sakshi
Sakshi News home page

ఎవరికి ఏ శాఖలు? మోదీని కలిసిన యోగి

Published Tue, Mar 21 2017 2:36 PM

ఉత్తరప్రదేశ్‌ కొత్త ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్‌ మంగళవారం ప్రధాని నరేంద్రమోదీతో భేటీ అయ్యారు. మంత్రి వర్గ కేటాయింపులపై ఆయన మోదీతో మాట్లాడారు. మోదీ అజెండా ప్రకారమే తన పరిపాలన ఉంటుందని చెప్పిన యోగి పరిపాలన బాధ్యతలు చేపట్టిన తొలి రోజు అనంతరమే ఢిల్లీలో మోదీని కలవడం ప్రాధాన్యం సంతరించుకుంది.

Advertisement

తప్పక చదవండి

Advertisement