Sakshi News home page

విశాఖలో విజయసాయిరెడ్డి అరెస్టు

Published Sat, Aug 29 2015 10:53 AM

వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ పిలుపుమేరకు విశాఖలో బంద్ సంపూర్ణంగా కొనసాగుతోంది. ఈ సందర్భంగా జగదాంబ సెంటర్‌లో ధర్నాకు దిగిన వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి విజయసాయిరెడ్డి, స్టీరింగ్ కమిటీ సభ్యుడు హనుమంతరెడ్డి సహా పలువురు సీపీఐ, సీపీఎం నేతలను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు

Advertisement

What’s your opinion

Advertisement