'వైకుంఠ ఏకాదశి ఏర్పాట్లు పూర్తి' | Sakshi
Sakshi News home page

'వైకుంఠ ఏకాదశి ఏర్పాట్లు పూర్తి'

Published Sun, Dec 20 2015 9:11 AM

వైకుంఠ ఏకాదశి, ద్వాదశి పర్వదినాలు పురస్కరించుకుని తిరుమలలో శ్రీవారి ఆలయం వద్ద టీటీడీ ప్రత్యేక అలంకరణ ఏర్పాట్లు పూర్తయ్యయని తిరుమల జేఈవో కె.ఎస్.శ్రీనివాసరాజు వెల్లడించారు