Sakshi News home page

మమ్మల్ని నయీంతో హత్య చేయించేవారేమో!

Published Tue, Aug 16 2016 7:16 PM

నల్లగొండ జిల్లాలో నయీం ముఠా ఆగడాల గురించి తాము గతంలోనే నాటి ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డికి చెప్పామని, కానీ ఆయన ఏమాత్రం పట్టించుకోలేదని కాంగ్రెస్ ఎమ్మెల్సీ కోమటిరెడ్డి రాజగోపాలరెడ్డి అన్నారు.

Advertisement

తప్పక చదవండి

Advertisement