'టీడీపీ నేతల పంచెలు తడుస్తున్నాయి' | Sakshi
Sakshi News home page

'టీడీపీ నేతల పంచెలు తడుస్తున్నాయి'

Published Wed, Sep 2 2015 9:50 AM

కుట్రతోనే అసెంబ్లీ లాంజ్ లో మహానేత వైఎస్ రాజశేఖరరెడ్డి ఫోటో తొలంగించారని నగరి ఎమ్మెల్యే ఆర్కే రోజా ఆరోపించారు. అసెంబ్లీ మీడియా పాయింట్ వద్ద బుధవారం ఆమె మాట్లాడుతూ.. వైఎస్సార్ పంచెకట్టు చూసి టీడీపీ నాయకుల పంచెలు తడుస్తున్నాయని ఎద్దేవా చేశారు.